కసబ్ లాయర్లు


కసబ్ తరపున మొదట వాదించిన లాయర్ అంజలీ వాగ్మరే. ఈవిడ గారు కసబ్ అతని అనుచరులు ముంబైలో దాడులు నిర్వహించనప్పుడు గాయపడిన ఒక వ్యక్తి తరపున ఆల్రెడీ లాయర్ గా వాదిస్తున్నారు.మరో పక్క ఈ మహా తల్లి కసబ్ తరపునా వాదిస్తారట. న్యాయస్దానం అంటే దీనికి ఆటలా ఉంది. భారతీయులు అంటే దీనికి ఓ మాదిరిగా కూడా కనపడట్లేరు. వాది తరపున ఈమే ప్రతి వాది తరపున ఈమే అట. ఈవిడ గారి తెలివిని భరించలేక కోర్టు మరో లాయర్ ని నియమించింది.



అబ్బాస్ కజ్మీ కసబ్ మరో లాయర్. ఏకపక్షంగా విచారణ జరపకుండా కసబ్ తరపునా ఒక లాయర్ ని నియమించాలని కొర్టు అనుకుంటే వీడు ఏదో ఒక రకంగా తిమ్మిని బమ్మిని చేసి ఏకంగా కసబ్ ని బయటికి తేవాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే కసబ్ మైనరనే వాదన మొదలు పెట్టాడు. ఇదేనా భారత దేశానికి, ముంబై దాడుల్లో చనిపోయిన వారికి మనం ఇచ్చే విలువ. భారత దేశంలో ఒక పాకిస్తానీ తీవ్రవాదికి సపోర్టుగా వాదించే లాయరు అబ్బాస్ కజ్మీ. ముందు అబ్బాస్ కజ్మీ లాంటి వాళ్ళను ఉరి తీయాలి.

Abbas Kazmi
Mohammed Ajmal Amir Kasab
Anjali Waghmare
kasab`s lawyers

No comments:

Post a Comment