బ్రెయిన్ దొబ్బింది

*కలరా ప్రాణాంతకం కాదు....
-గల్లా అరుణ కుమారి (భోలక్ పూర్ లో కలుషిత నీటివల్ల కలరా వ్యాపించి 13 మంది మరణించిన సంబర్బంగా మంత్రి గారి కారు కూత)

*రైతులు తమ వ్యక్తిగత కారణాల వల్ల తమ పంటల్ని తగలబెట్టుకుంటున్నారు.
-షబ్బీర్ అలీ (కరెంటు, నీటి సరఫరా లేక ఎండిన పంటల్ని రైతులు తగులబెట్టూకున్న సందర్బంగా మంత్రిగారి మాటలు.)

No comments:

Post a Comment